ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నరసరావుపేట టూటౌన్ పీఎస్‌ ఎదుట వైసీపీ ధర్నా

ABN, First Publish Date - 2021-10-24T20:49:26+05:30

నరసరావుపేట టూటౌన్ పీఎస్‌ ఎదుట వైసీపీ శ్రేణులు ధర్నాకు దిగారు. 6వ వార్డు సచివాలయ అడ్మిన్ హిమబిందు తీరుకు వ్యతిరేకంగా నినాదాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: నరసరావుపేట టూటౌన్ పీఎస్‌ ఎదుట వైసీపీ శ్రేణులు ధర్నాకు దిగారు. 6వ వార్డు సచివాలయ అడ్మిన్ హిమబిందు తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కమిషనర్ అండతో అడ్మిన్ వేధింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను వేధించేవారిపై చర్యలు తీసుకోవాలని వైసీపీ వర్గీయులు డిమాండ్ చేశారు.

Updated Date - 2021-10-24T20:49:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising