ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖలో వైసీపీ నేతలకు ఓణీల ఫంక్షన్

ABN, First Publish Date - 2021-11-24T02:01:15+05:30

సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, వల్లభనేని వంశీని ఉద్దేశించి నగర తెలుగు మహిళలు ఓణీల ఫంక్షన్ నిర్వహించారు. అసెంబ్లీలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ:  సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, వల్లభనేని వంశీని ఉద్దేశించి నగర తెలుగు మహిళలు ఓణీల ఫంక్షన్ నిర్వహించారు. అసెంబ్లీలో నారా భువనేశ్వరిపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఐదుగురి మహిళల ముఖాలకు సీఎం జగన్, విజయసాయిరెడ్డి, కొడాలి, అంబటి, వంశీ ఫొటోలు తగిలించి, వారికి ఆకులు, వక్కలు, జాకెట్ ఇచ్చి తెలుగు మహిళలు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. మహిళను కించపర్చిన జగన్, విజయసాయిరెడ్డి, నాని, అంబటి, వంశీ క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. అప్పటి వరకూ ప్రతి రోజూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తామని తెలుగు మహిళలు హెచ్చరించారు. 




Updated Date - 2021-11-24T02:01:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising