ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ టికెట్‌ ఇస్తామని మోసం చేశారు

ABN, First Publish Date - 2021-03-01T08:52:09+05:30

విజయవాడ 30వ డివిజన్‌లో పార్టీ అభ్యర్థికి వైసీపీ షాక్‌ ఇచ్చింది. ఈ డివిజన్‌ నుంచి మూర్తి శ్రీమహావిష్ణు పార్టీ అభ్యర్థిగా గతంలో నామినేషన్‌ వేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ(అజిత్‌సింగ్‌నగర్‌), ఫిబ్రవరి 28: విజయవాడ 30వ డివిజన్‌లో పార్టీ అభ్యర్థికి వైసీపీ షాక్‌ ఇచ్చింది. ఈ డివిజన్‌ నుంచి మూర్తి శ్రీమహావిష్ణు పార్టీ అభ్యర్థిగా గతంలో నామినేషన్‌ వేశారు. ఆయన కరోనాతో చనిపోవడంతో ఆయన వదిన సుధారాణిని పార్టీ అభ్యర్థినిగా తెరపైకి తెచ్చారు. తీరా కొత్తగా నామినేషన్లు దాఖలు చేసే సమయానికి  జానారెడ్డి అనే వ్యక్తిని తెరపైకి తెచ్చారు. దీనిపై సుధారాణి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆదివారం ఎమ్మెల్యే మల్లాది విష్ణు కార్యాలయానికి వచ్చి ఆందోళన చేశారు. పార్టీకి విధేయులుగా ఉన్న తమను మోసం చేశారని ఆరోపించారు. జానారెడ్డి 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

Updated Date - 2021-03-01T08:52:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising