ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ

ABN, First Publish Date - 2021-11-12T23:28:12+05:30

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను వైసీపీ ప్రకటించింది. 11 మంది అభ్యర్థులను వైసీపీ ప్రకటించింది. 14 ఎమ్మెల్సీలలో 50 శాతం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను వైసీపీ ప్రకటించింది. 11 మంది అభ్యర్థులను వైసీపీ ప్రకటించింది. 14 ఎమ్మెల్సీలలో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మరో 7 స్థానాలు ఓసీలకు కేటాయించారు. విజయనగరం స్థానిక కోటాలో ఇందుకూరి రఘురాజు, విశాఖ స్థానిక కోటా- వంశీకృష్ణ యాదవ్, వరదు కల్యాణి, తూర్పుగోదావరి స్థానిక కోటాలో అనంత విజయభాస్కర్, కృష్ణా స్థానిక కోటా - తలశిల రఘురాం, మొండితోక అరుణ్, గుంటూరు-మూరుగుడు హనుమంతరావు, ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, చిత్తూరు స్థానిక కోటాలో కృష్ణ రాఘవ భరత్, అనంతపురం స్థానిక కోటాలో వై.శివరామిరెడ్డి, ప్రకాశం స్థానిక కోటాలో తూమాటి మాధవరావులను ప్రకటించారు.

Updated Date - 2021-11-12T23:28:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising