ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొద్దుల పర్వ గ్రామంలో వైసీపీ కార్యకర్త వీరంగం

ABN, First Publish Date - 2021-03-01T14:02:04+05:30

విజయవాడ: కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం మొద్దుల పర్వ గ్రామంలో వైసీపీ కార్యకర్త వీరంగం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం మొద్దుల పర్వ గ్రామంలో వైసీపీ కార్యకర్త వీరంగం చేశారు. వైసీపీ సర్పంచ్ అభ్యర్థికి ఓటు వేయలేదంటూ హరిజనవాడలోని.. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్త కొప్పుల శ్రీనివాసరావు కత్తితో దాడికి పాల్పడ్డాడు. దాడిలో పలువురికి తీవ్ర గాయాలు కాగా.. నూజివీడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


Updated Date - 2021-03-01T14:02:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising