ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్ణాటక మద్యం పంపిణీలో వైసీపీ కార్యకర్తలు

ABN, First Publish Date - 2021-03-10T00:02:50+05:30

రేపు జరిగే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: రేపు జరిగే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని వైసీపీ కార్యకర్తలు మద్యం పంపిణీలో బిజీగా ఉన్నారు. పలమనేరు మున్సిపాలిటీలోని గొబ్బిళ్ళ కోటూరు, గంటావూరు కాలనీలలో ఓటర్లకు కర్ణాటక మద్యం ప్యాకెట్లను వైసీపీ కార్యకర్తలు పంపిణీ చేశారు. పోలీస్ కానిస్టేబుల్ ముందే వైసీపీ కార్యకర్తలు మద్యం పంపకాలు చేశారు. అయితే వైసీపీ నాయకులు మద్యం పంపకాలు జరుపుతుండగా ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. దీంతో కర్ణాటక మద్యంతో వైసీపీ కార్యకర్తలు పరారయ్యారు. 

Updated Date - 2021-03-10T00:02:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising