ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేశినేని నానిపై టీడీపీ నేత ఫైర్

ABN, First Publish Date - 2021-10-30T21:47:46+05:30

టీడీపీ పార్లమెంటు నియోజకవర్గంలో అనర్హులకు పదవులిచ్చారని కార్పొరేషన్ మాజీ ఫ్లోర్ లీడర్ ఎర్రబోతు రమణారావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: టీడీపీ పార్లమెంటు నియోజకవర్గంలో అనర్హులకు పదవులిచ్చారని కార్పొరేషన్ మాజీ ఫ్లోర్ లీడర్ ఎర్రబోతు రమణారావు అన్నారు. పార్టీ ముఖ్య నాయకులు తన పేరు సిఫార్సు చేసినా కొందరు అధిష్టానాన్ని తప్పుదోవ పట్టించి తనకు పదవి రాకుండా చేశారని మండిపడ్డారు. పార్టీలో సీనియర్ నేతలకు ఎంపీ కేశినేని నాని వల్ల అన్యాయం జరుగుతుందని ఆయన ఆరోపించారు. టీడీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి ఎంతో కష్టపడి పని చేశానని గుర్తుచేశారు. పార్టీలు మారి వచ్చినవారికి టీడీపీలో రాష్ట్ర స్థాయి పదవులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీని అవమానపరిచిన వారికి ప్రాధాన్యం ఇచ్చి సీనియర్లను మోసం చేస్తున్నారని చెప్పారు. టీడీపీ అధిష్టానం సీనియర్ల ఆవేదన అర్థం చేసుకోవాలని సూచించారు. విజయవాడలో పార్టీ బలోపేతానికి చంద్రబాబు, అచ్చెన్న చర్యలు తీసుకోవాలన్నారు. 

Updated Date - 2021-10-30T21:47:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising