ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరోసారి వైసీపీని గెలిపిస్తే అన్నిటికీ పన్నే: యనమల

ABN, First Publish Date - 2021-03-04T08:50:45+05:30

మరోసారి వైసీపీని గెలిపిస్తే అన్నిటికీ పన్నే: యనమల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, మార్చి 3(ఆంధ్రజ్యోతి): ‘‘జగన్‌ ప్రభుత్వం అప్పుల కోసం ఆస్తి పన్ను పెంచింది. మరోసారి అవకాశం ఇస్తే జుట్టు పెంచుకోవాలన్నా, కొత్త చొక్కా వేసుకోవాలన్నా, రోడ్డుపై నడిచినా పన్నులేస్తారు’’ అని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఇప్పటికే అప్పులు చేస్తే కాని ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, సంక్షేమ పథకాలు, చివరకు ముసలోళ్లకు ఇచ్చే పింఛను కూడా అప్పులు చేసే ఇస్తున్నారన్నారు. టీడీపీ గెలుపొందిన పురపాలక సంఘాలు, కార్పొరేషన్లలో పన్నులు సగానికి తగ్గిస్తూ తొలి తీర్మానం చేస్తామని మేనిఫెస్టో సాక్షిగా హామీ ఇస్తున్నామన్నారు. విశాఖ ఉక్కును తన కేసుల కోసం జగన్మోహన్‌రెడ్డి తాకట్టు పెట్టారని యనమల విమర్శించారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆగాలంటే విశాఖపట్నంలో తెలుగుదేశం గెలవాలన్నారు. 

Updated Date - 2021-03-04T08:50:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising