వైసీపీ సర్కార్పై యనమల విమర్శలు
ABN, First Publish Date - 2021-02-28T17:06:03+05:30
బడ్జెట్ అంచనాలు పేరుకు మాత్రమే ఉన్నాయని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన...
అమరావతి: బడ్జెట్ అంచనాలు పేరుకు మాత్రమే ఉన్నాయని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బడ్జెట్ కేటాయింపులకు, ఖర్చులకు పొంతనలేదన్నారు. గత 20 నెలల్లో వైసీపీ నేతల ఆస్తులు పెరిగాయి కానీ.. ప్రజల ఆస్తులు పెరగలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించి నేరాలు పెరిగిపోయాయని యనమల ధ్వజమెత్తారు.
Updated Date - 2021-02-28T17:06:03+05:30 IST