ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయవాడ: కరోనా వ్యాక్సిన్ వికటించి మహిళ మృతి

ABN, First Publish Date - 2021-02-28T19:36:47+05:30

విజయవాడ: సనత్‌నగర్‌లో కరోనా వ్యాక్సిన్ వికటించి మహిళ మృతి చెందింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: సనత్‌నగర్‌లో కరోనా వ్యాక్సిన్ వికటించి మహిళ మృతి చెందింది. అంగన్‌వాడి ఆయాగా పనిచేసే బుల్‌షాద్ బేగం రెండో డోసు తీసుకున్న తర్వాత అస్వస్థతకు గురైంది. ఈ నెల 20న వేయించుకోవాల్సిన డోస్‌ను 24న వేయించుకుంది. ఆ తర్వాత అనారోగ్యానికి గురైంది. అధికారులు న్యాయం చేయాలని బుల్‌షాద్ బేగం కుటుంబసభ్యులు కోరుతున్నారు.

Updated Date - 2021-02-28T19:36:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising