ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్‌డీఆర్ఎఫ్ కానిస్టేబుల్‌పై మోసం చేశాడని మహిళ ఫిర్యాదు

ABN, First Publish Date - 2021-12-09T17:28:38+05:30

పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం సమిశ్రగూడెం పీఎస్‌లో జీరో యఫ్ఐఆర్ కేసు నమోదైంది. పందలపర్రు గ్రామానికి చెందిన ఎన్‌డీఆర్ఎఫ్ కానిస్టేబుల్ కొట్టాల నరేష్ బాబుపై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం సమిశ్రగూడెం పీఎస్‌లో జీరో యఫ్ఐఆర్ కేసు నమోదైంది. పందలపర్రు గ్రామానికి చెందిన ఎన్‌డీఆర్ఎఫ్ కానిస్టేబుల్ కొట్టాల నరేష్ బాబుపై మహిళ ఫిర్యాదు చేసింది. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. నరేష్ బాబుకు నిన్న వివాహం జరగడంతో... విషయం తెలిసి మహిళ ఫిర్యాదు చేసింది. మహిళను వైద్య పరీక్షల నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మహిళ స్వస్థలం కావడంతో కేసును పోలీసులు నరసాపురం పీఎస్‌కు బదిలీ చేశారు. 

Updated Date - 2021-12-09T17:28:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising