ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ గాడిదలు ఎందుకు తీసుకెళ్లారంటూ..

ABN, First Publish Date - 2021-12-04T03:02:22+05:30

సోషల్ మీడియాలో కదిరి తహశీల్దార్ మారుతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: సోషల్ మీడియాలో కదిరి తహశీల్దార్ మారుతి ఆడియో వైరలయింది. పాసు పుస్తకం మంజూరు చేసేందుకు ఓ వ్యక్తి నుంచి 20 లక్షలను తహశీల్దార్ డిమాండ్ చేశారు. అయితే బాధితులు కలెక్టర్ దృష్టికి లంచం విషయాన్ని తీసుకెళ్లారు. దీంతో చేసేది.. చేయాల్సింది నేనే.. కలెక్టర్ దృష్టికి ఈ గాడిదలు ఎందుకు తీసుకెళ్లారంటూ గోపాలకృష్ణ అనే వ్యక్తితో జరిపిన సంభాషణ సోషల్ మీడియాలో వైరలయింది. కదిరిలోని రెండెకరాల 40 సెంట్ల భూమికి సంబంధించి 20 లక్షలను తహసీల్దార్ మారుతీ డిమాండ్ చేశారు. 



Updated Date - 2021-12-04T03:02:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising