ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

West Godavari: పుట్టిన రోజు వేడుకలకు వెళ్లిన తల్లి, కుమారులు అదృశ్యం

ABN, First Publish Date - 2021-10-31T13:44:44+05:30

ఏలూరులో పుట్టిన రోజు వేడుకలకు వచ్చిన తల్లి, ఇద్దరు పిల్లలు అదృశ్యమయ్యారు. జులై 8వ తేదీన ఏలూరు వచ్చిన కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలంలో ఆత్కూరుకు చెందిన చల్లగొళ్ళ నాగలక్ష్మి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పశ్చిమ గోదావరి: ఏలూరులో పుట్టిన రోజు వేడుకలకు వచ్చిన తల్లి, ఇద్దరు పిల్లలు అదృశ్యమయ్యారు. జులై 8వ తేదీన ఏలూరు వచ్చిన కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలంలో ఆత్కూరుకు చెందిన చల్లగొళ్ళ నాగలక్ష్మి (30), కుమారులు..చక్రధర్ (6), హేమంత్ శ్రీసాయి (4)లు అదృశ్యమయ్యారు. పుట్టిన రోజు వేడుక నుంచి అమ్మగారింటికి వెళ్తున్నాని భర్తకు నాగలక్ష్మి ఫోన్ చేసి చెప్పింది. జులై 8వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఆచూకీ దొరకకపోవడంతో భర్త సతీష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-10-31T13:44:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising