ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొక్కలు నాటిన పోలవరం ఎమ్మెల్యే తెల్లం

ABN, First Publish Date - 2021-12-21T14:46:31+05:30

ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు/జంగారెడ్డిగూడెం : ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు భారీగా మొక్కలు నాటారు. జంగారెడ్డిగూడెం ఫారెస్ట్ రేంజర్ వాణి ఆధ్వర్యంలో సమకూర్చిన ఈ మొక్కలను బుట్టాయగూడెం మండలం కోట నాగవరం ఆర్ అండర్ కాలనీలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కారం శాంతి, కె.వరలక్ష్మి, కారం వెంకటరమణ, కె.గోపాలకృష్ణ, పంపన కృష్ణ చిట్టిబాబు తదితర స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సంక్షేమ పథకాల గురించి, మొక్కల పెంపకం ఆవశ్యకత గురించి తెలిపారు.



Updated Date - 2021-12-21T14:46:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising