ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ శ్రేణుల నిరసన

ABN, First Publish Date - 2021-10-21T05:05:52+05:30

ముఖ్యమంత్రి, వైసీపీ నాయకులపై టీడీపీ నేత పట్టాభి వ్యాఖ్యలను నిరసిస్తూ బుధవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో వైసీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి.

ఏలూరు పైర్‌స్టేషన్‌ సెంటర్‌లో వైసీపీ నాయకుల ధర్నా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు, అక్టోబరు 20: ముఖ్యమంత్రి, వైసీపీ నాయకులపై టీడీపీ నేత పట్టాభి వ్యాఖ్యలను నిరసిస్తూ బుధవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో వైసీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, పట్టాభి దిష్టిబొమ్మలను దహనం చేశారు. నిరసన ప్రదర్శనలు చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు సరికాదని అన్నారు.  ఏలూరు, జంగారెడ్డిగూడెం, పాలకొల్లు, దెందులూరు, అప్పనవీడు, ద్వారకాతిరుమల, బుట్టాయ గూడెం, కొవ్వూరు, చింతలపూడి, భీమవరం, వీరవాసరం, ఆచంట, కాళ్ళ, పోడూరు, ఆకివీడు, తాళ్లపూడి, సరిపల్లి, నిడదవోలు, తణుకు తదితర ప్రాంతాల్లో వైసీపీ శ్రేణులు ఆందోళన చేశారు.


Updated Date - 2021-10-21T05:05:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising