ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రణాళికాబద్ధంగా భూముల రీసర్వే : జేసీ

ABN, First Publish Date - 2021-05-06T04:58:56+05:30

జిల్లాలో ప్రణాళికా బద్ధంగా భూముల రీసర్వే చేస్తున్నామని జిల్లా జాయి ంట్‌ కలెక్టర్‌ వెంకట రమణారెడ్డి తెలిపారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న జేసీ వెంకటరమణారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు, మే 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రణాళికా బద్ధంగా భూముల రీసర్వే చేస్తున్నామని జిల్లా జాయి ంట్‌ కలెక్టర్‌ వెంకట రమణారెడ్డి తెలిపారు. వెలగపూడి నుంచి భూముల రీసర్వే, ఇళ్ల పట్టాల పంపిణీపై ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. జేసీ మాట్లాడుతూ భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం సక్రమంగా సాగేందుకు యాక్షన్‌ ప్లాన్‌తో వెళుతున్నామని చెప్పారు. జిల్లాలోని 4 డివిజన్ల లోని నాలుగు గ్రామాలను ఎంపిక చేశామన్నారు. వీసీలో సర్వే శాఖ ఏడీ లక్ష్మణ రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

 


Updated Date - 2021-05-06T04:58:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising