ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చికిత్సపొందుతూ వలంటీర్‌ మృతి

ABN, First Publish Date - 2021-03-25T04:56:18+05:30

చికిత్స పొందుతూ వలంటీర్‌ మృతి చెందింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జంగారెడ్డిగూడెం, మార్చి 24: చికిత్స పొందుతూ వలంటీర్‌ మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం..  నాగులగూడెంకు చెందిన వలం టీర్‌ మిండెం స్వాతి (22)  తరచూ ఫోన్‌లో మాట్లాడు తుందని గమనించిన తల్లిద ండ్రులు మందలించారు. దీంతో మనస్థాపానికి చెందిన స్వాతి ఈనెల 21వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో బీపీ మాత్రలు అధిక మోతా దుల్లో వేసుకుని ఆత్మహత్యాయ త్నానికి పాల్ప డింది.  తల్లితండ్రులు జంగారెడ్డిగూడె ంలోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత విజయవాడకు తరలించగా చికిత్సపొందుతూ బుధవారం ఆమె మృతి చెందినట్టు లక్కవరం ఎస్‌ఐ కె.ప్రసాద్‌ తెలిపారు.


Updated Date - 2021-03-25T04:56:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising