ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నరసాపురం–నిడదవోలుకు మరో ఎక్స్‌ప్రెస్‌ రైలు

ABN, First Publish Date - 2021-07-18T05:02:00+05:30

నరసాపురం– నిడదవోలు మధ్య మధ్యాహ్న సమయంలో మరో ఎక్స్‌ప్రెస్‌ రైలు నడుపుతున్నట్లు నరసాపురం రైల్వేస్టేషన్‌ మేనేజర్‌ మధుబాబు చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నరసాపురం, జూలై 17: నరసాపురం– నిడదవోలు మధ్య మధ్యాహ్న సమయంలో మరో ఎక్స్‌ప్రెస్‌ రైలు నడుపుతున్నట్లు నరసాపురం రైల్వేస్టేషన్‌ మేనేజర్‌ మధుబాబు చెప్పారు. 07772 నెంబర్‌తో నడిచే ఈ రైలు నరసాపురంలో మధ్యాహ్నం 2.45కు బయలుదేరి నిడదవోలుకు సాయంత్రం 6 గంటలకు చేరుకుంటుందన్నారు. తిరుగు ప్రయాణంలో 07771 నెంబర్‌తో రాత్రి 6.45 బయలుదేరి నరసాపురం 9.20కి చేరుకుంటుందన్నారు. ఈ రైలు పాలకొల్లు, వీరవాసరం, పెన్నాడ, భీమవరం జంక్షన్‌, ఆరవల్లి, అత్తిలి, తణుకు, కాల్దరి స్టేషన్లలో ఆగుతుందని తెలిపారు. 

Updated Date - 2021-07-18T05:02:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising