ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మద్యం మత్తులో పురుగుల మందు తాగేశాడు

ABN, First Publish Date - 2021-10-22T04:23:41+05:30

మద్యం మత్తులో మంచినీళ్లనుకుని, పురుగుల మందుతాగి ఓ వ్యక్తి మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెదవేగి, అక్టోబరు 21 : మద్యం మత్తులో మంచినీళ్లనుకుని, పురుగుల మందుతాగి ఓ వ్యక్తి మృతి చెందాడు. పెదవేగి ఎస్‌ఐ టి.సుధీర్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొప్పాకకు చెందిన చిట్టూరి శ్రీనివాస్‌ (55) మద్యానికి బానిస. గురువారం పొలంలో కలుపు నివారణ మందు పిచికారీ చేసి ఉదయం పదిగంటల సమయంలో ఇంటికొచ్చి, మద్యం మత్తులో మంచినీళ్ళనుకుని ఇంట్లో ఉన్న కలుపు నివారణ మందును తాగేశాడు. తీవ్ర అస్వస్థతకు గురైన అతనిని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే  అప్పటికే అతను మృతి చెందినట్టు వైద్యులు పేర్కొన్నారు.  మృతుడి కుమార్తె కట్టా సుధారాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2021-10-22T04:23:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising