ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డెంగీ కలకలం

ABN, First Publish Date - 2021-01-14T05:55:47+05:30

డెంగీ ఇద్దరు యువతులను బలి తీసుకోవడంతో తాడేపల్లిగూడెం మండ లం ఎల్‌.అగ్రహారంలో తీవ్ర కలకలం రేగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎల్‌.అగ్రహారంలో ఇద్దరు యువతుల మృతి

తాడేపల్లిగూడెం రూరల్‌, జనవరి 13 : డెంగీ ఇద్దరు యువతులను బలి తీసుకోవడంతో తాడేపల్లిగూడెం మండ లం ఎల్‌.అగ్రహారంలో తీవ్ర కలకలం రేగింది. నాలుగు రోజుల క్రితం ఏలూ రులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దంగేటి కృపావతి (20) డెంగీతోపాటు, షుగర్‌ పెరిగి, ప్లేట్‌లెట్స్‌ పడిపోవడంతో మృతి చెందింది. మంగళ వారం రాత్రి పోలిశెట్టి ధనలక్ష్మి(16)ని ఏలూరు ఆశ్రం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెం దింది. వరుసగా ఇద్దరూ తీవ్ర అనారో గ్యంతో చనిపోవడంతో గ్రామస్థుల్లో ఆందో ళన నెలకొంది. అప్రమత్తమైన వైద్యులు బుధవారం గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటుచేశారు. ప్రజల రక్త న మూనాలు సేకరిస్తున్నారు. పలువురికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేశారు. పీహెచ్‌ సీ వైద్యాధికారి డాక్టర్‌ పి.రవికుమార్‌ మాట్లాడుతూ ఆ ఇద్దరు యువతులు జ్వరాన్ని అశ్రద్ధ చేయడం వల్ల.. ప్లేట్‌లెట్స్‌ పడిపోవడంతోపాటు ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తి చనిపోయినట్టు చెప్పారు.


Updated Date - 2021-01-14T05:55:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising