ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెంచిన ఎరువుల ధరలు తగ్గించాలి

ABN, First Publish Date - 2021-04-24T04:39:02+05:30

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 58 శాతం పెంచిన ఎరువులు తగ్గిం చాలని సీపీఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు.

ధర్నాలో పాల్గొన్న సీపీఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు రూరల్‌, ఏప్రిల్‌ 23 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 58 శాతం పెంచిన ఎరువులు తగ్గిం చాలని సీపీఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. భారత్‌ కిసాన్‌ సభ, సీపీఐ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం ఏలూరు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద సీపీఐ ఏలూరు కన్వీనర్‌ ఉప్పులూరి హేమ శంకర్‌ ఆశ్వర్యంలో ధర్నా నిర్వహించారు. డేగా ప్రభాకర్‌ మాట్లాడుతూ రైతాంగాన్ని వెన్నుపోటు పొడవడానికి మూడు వ్యవసాయ నల్ల చట్టాలు తెచ్చిందన్నారు. పాత ధరలకే ఎరువులు విక్రయించా లని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పుప్పాల కన్నబాబు, నాయకులు కె.కన్న య్య, పి.పెంటయ్య, బళ్ళా కనక దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-04-24T04:39:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising