ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేర్వేరు ప్రాంతాల్లో కరోనాతో ముగ్గురి మృతి

ABN, First Publish Date - 2021-05-14T05:39:37+05:30

కరోనాతో టీడీపీ నాయకులు మృతి చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొయ్యలగూడెం, మే 13:  కరోనాతో ఇద్దరు టీడీపీ నాయకులు మృతి చెందారు. ఈ సంఘటన కొయ్యలగూడెం మండలంలో గురువారం చోటు చేసుకున్నది. అచ్యుతాపురం గ్రామానికి చెందిన సీనియర్‌ టీడీపీ నాయకుడు ఏలూరు ఆశ్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందారు. అదే విధంగా బయ్యన్నగూడెం గ్రామంలో మరో టీడీపీ నాయకుడు కరోనాతో మృతి చెందాడు.  

జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం పట్టణంలోని 26వ వార్డుకు చెందిన 85 సంవత్సరాలు వృద్ధుడు కరోనాతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. దీంతో మునిసిపల్‌ సిబ్బంది దహన సంస్కారాలు చేశారు.


Updated Date - 2021-05-14T05:39:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising