ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రాస్‌ ఓటింగ్‌ భయం..భయం

ABN, First Publish Date - 2021-04-10T05:12:05+05:30

పరిషత్‌ ఎన్నికల టెన్షన్‌.. టెన్షన్‌.. ఇంకా వీడలేదు. పాలకోడేరు మండలంలో 19 ఎంపీటీసీ స్థానాలకు ఐదు ఏకగ్రీవమ య్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోలింగ్‌పై టెన్షన్‌..టెన్షన్‌

పాలకోడేరు, ఏప్రిల్‌ 9 : పరిషత్‌ ఎన్నికల టెన్షన్‌.. టెన్షన్‌.. ఇంకా వీడలేదు. పాలకోడేరు మండలంలో 19 ఎంపీటీసీ స్థానాలకు ఐదు ఏకగ్రీవమ య్యాయి. దీంతో గురువారం 14 ఎంపీటీసీ స్థానాలు, జడ్పీ టీసీకే పోలింగ్‌ జరిగింది. టీడీపీ ఎన్నికలను బహిష్కరించడంతో ఆ ఓటింగ్‌ ఎటువైపు పడిందనే దానిపైనే నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు. అయినా ఏ ఒక్కరికీ పల్లె రాజకీయం అంతుచిక్కడం లేదు. ప్రస్తుతం అందరి అభ్యర్థులను క్రాస్‌ ఓటింగ్‌ భయం వెన్నాడుతోంది.ఎందుకంటే టీడీపీ ఓటు ఎటుపడిందోనని ఆందోళనలో ఉన్నారు. అది క్రాస్‌ ఓటింగ్‌ పడితే గెలుపుపై ప్రభావం చూపించే అవకాశం ఉంది.  

Updated Date - 2021-04-10T05:12:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising