ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాలికకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన యువకులపై ఫోక్సో కేసు

ABN, First Publish Date - 2021-11-11T16:00:28+05:30

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలో ఓ బాలికను మాయమాటలు చెప్పి తీసుకువెళ్లిన ఇద్దరు యువకులపై లక్కవరం పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలో ఓ బాలికను మాయమాటలు చెప్పి తీసుకువెళ్లిన ఇద్దరు యువకులపై లక్కవరం పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు. తాత వద్ద ఉంటున్న బాలికను ప్రేమిస్తున్నానంటూ వంశీ అనే యువకుడు వెంటపడి వేధించాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి విజయ్ అనే వ్యక్తి సహకారంతో బాలికను వంశీ ఇంటి నుండి బయటకు తీసుకువెళ్లాడు. బాలిక ఆచూకి తెలియకపోవడంతో తల్లిదండ్రులు ఆమె కోసం గాలించారు. చివరకు బాలిక ఆచూకి కనుగొని ఇంటికి తీసుకువచ్చారు. తల్లిదండ్రులు మందలించగా జరిగిన విషయాన్ని బాలిక తెలిపింది. ఈ ఘటనపై తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. 

Updated Date - 2021-11-11T16:00:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising