ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీతారాముల కల్యాణం కమనీయం

ABN, First Publish Date - 2021-04-22T05:45:27+05:30

జిల్లావ్యాప్తంగా బుధవారం శ్రీరామ నవమి వేడుకలు నిరాడంబరంగా జరిగాయి.

ఏలూరులో శ్రీరామ కల్యాణోత్సవం.. ఎస్పీ, ఏఎస్పీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు, ఏప్రిల్‌ 21 : జిల్లావ్యాప్తంగా బుధవారం శ్రీరామ నవమి వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. కొవిడ్‌ నేపథ్యంలో అతి తక్కువ మందితో సీతారాముల కల్యా ణాన్ని నిర్వహిం చారు. ఏలూరు అమీనాపేట దాసాంజనేయస్వామి ఆలయం కల్యాణోత్సవంలో ఎస్పీ నారాయణ నాయక్‌, అదనపు ఎస్పీ ఏవీ సుబ్బరాజు దంపతులు పాల్గొన్నారు. కామవరపుకోట మండలం తూర్పు యడవల్లి రామాలయంలో ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌ దంపతులు స్వామి వారి కల్యాణాన్ని జరిపారు. మిగిలిన ప్రాంతాల్లోనూ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. పానకం, ప్రసాదం పంచిపెట్టారు.


Updated Date - 2021-04-22T05:45:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising