ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాడు నేడు పనులు నాణ్యతగా ఉండాలి

ABN, First Publish Date - 2021-02-07T05:24:30+05:30

నాడు నేడు పనులు నిబంధనల ప్రకారం త్వరితగతిన పూర్తి చేయాలని పీఆర్‌ ఎస్‌ఈ జీసీ భాస్కరరెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పంచాయతీ రాజ్‌ ఎస్‌ఈ జీసీ భాస్కరరెడ్డి

నిడమర్రు, పిబ్రవరి 6 : నాడు నేడు పనులు నిబంధనల ప్రకారం త్వరితగతిన పూర్తి చేయాలని పీఆర్‌ ఎస్‌ఈ జీసీ భాస్కరరెడ్డి అన్నారు. నిడమర్రు మండలంలో నాడు – నేడు పనులను శనివారం పరిశీలించి పనుల నాణ్యత ప్రమాణాలపై ఆరా తీశారు. దేవరగోపవరం ప్రాథమిక పాఠశాలలో పనులు జరిగిన తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్‌ ఈఈ కేఎస్‌ఎస్‌ శ్రీనివాసరావు, భీమడోలు డీఈ యూ.శ్రీనివాసరావు, మండల ఏఈ జే.అప్పారావు, ఇంజనీరింగ్‌ సిబ్బంది చక్రపాణి, సతీష్‌, జైదీప్‌, హెచ్‌ఎంలు దంగేటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-07T05:24:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising