ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విలీనం చేయవద్దు

ABN, First Publish Date - 2021-03-01T05:16:50+05:30

కుంచనపల్లి గ్రామాన్ని తాడేపల్లి గూడెం మునిసిపాలిటీలో విలీనం చేయవద్దంటూ గ్రామస్థులు ఆదివారం ఆం దోళనకు దిగారు.

జాతీయ రహదారిని దిగ్బంధం చేసిన కుంచనపల్లి గ్రామస్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జాతీయ రహదారిపై కుంచనపల్లి గ్రామస్థుల రాస్తారోకో

తాడేపల్లిగూడెం రూరల్‌, ఫిబ్రవరి 28 : కుంచనపల్లి గ్రామాన్ని తాడేపల్లి గూడెం మునిసిపాలిటీలో విలీనం చేయవద్దంటూ గ్రామస్థులు ఆదివారం ఆం దోళనకు దిగారు. జాతీయ రహదారిని దిగ్బంధనం చేసి మునిసిపాలిటీలో వద్దు..గ్రామంగానే కొనసాగించాలని నినాదాలు చేశారు.మాజీ సర్పంచ్‌ జువ్వల వెంకటేశ్వరరావు, మణికుమారిల నేతృత్వంలో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.దీంతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయా యి.ప్రభుత్వం స్పందించి విలీన ఉత్తర్వులు వెనక్కు తీసుకునే వరకూ పోరా టం ఆగదని హెచ్చరించారు.తమ ఆందోళనకు నాయకులు కలిసి రావాల న్నారు.మిగిలిన విలీన గ్రామాలు కలిసి వస్తే ఆందోళన తీవ్ర తరం చేద్దామ న్నారు. రూరల్‌ సీఐ వీరా రవికుమార్‌ రాస్తారోకోను అడ్డుకుని ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా నియంత్రించారు. దీంతో ఆందోళన విరమించారు. 

Updated Date - 2021-03-01T05:16:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising