ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాను జయించడమే లక్ష్యం : ఎమ్మెల్యే గ్రంధి

ABN, First Publish Date - 2021-05-17T05:11:37+05:30

ప్రస్తుతం మనమంతా కరోనాను జయిం చడమే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమవరం, మే 16 : ప్రస్తుతం మనమంతా కరోనాను జయిం చడమే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ అన్నారు. ఆదివారం క్యాంపు కార్యాలయం నుంచి పలుశాఖల అధికారులకు ఫోన్‌ చేసి నియోజకవర్గంలో కరోనా కేసులపై చర్చించారు.ప్రతీఒక్కరూ విధిగా మాస్కు లు ధరించి, కనీసం మూడు మీటర్లు భౌతిక దూరం పాటించాలని, సబ్బుతో గాని, శానిటైజర్లతో గాని చేతులు శుభ్రం చేసు కోవాలన్నారు. కరోనాను జయించడంలో ముందుగా ఈ ప్రాథమిక సూత్రాన్ని ప్రతీ ఒక్కరూ పాటించాలన్నారు. కర్ఫ్యూ సమయంలో ప్రజలు అనవసరంగా రోడ్లుమీదకు రావొద్దని సూచించారు.పట్టణంలో ప్రభుత్వ, ప్రైవేటు కోవిడ్‌ ఆసుప త్రులకు సంబంధించి 230 వరకూ ఆక్సిజన్‌ బెడ్‌లున్నప్పటికీ సరిపోవడంలేదని, మరిన్ని బెడ్‌లను పెంచడానికి పట్టణంలో పలు ఆసుపత్రుల యాజ మాన్యాలతో చర్చిస్తున్నామన్నారు. కొవిడ్‌ ఆసుప త్రుల్లో గాని, క్వారంటైన్‌ కేంద్రంలో గాని వైద్యులు, నర్సులు తమ ప్రాణాలను పణంగా పెట్టి బాధితులకు వైద్య సేవలందిస్తున్నారన్నారు.  


Updated Date - 2021-05-17T05:11:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising