ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మేజర్‌లో.. గెలుపెవరిదో...?

ABN, First Publish Date - 2021-04-11T05:17:27+05:30

పరిషత్‌ ఎన్నికల్లో ఈ సారి మేజర్‌ పంచాయతీల్లో ఎవరి ఆదిపత్యం కొనసాగుతుందా? అన్నది సస్పెన్స్‌గా మారింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మేజర్‌ పంచాయతీల్లో ఓటింగ్‌పై లెక్కలు

నరసాపురం, ఏప్రిల్‌ 10 : పరిషత్‌ ఎన్నికల్లో ఈ సారి మేజర్‌ పంచాయతీల్లో ఎవరి ఆదిపత్యం కొనసాగుతుందా? అన్నది సస్పెన్స్‌గా మారింది. గత పంచాయతీ ఎన్నికల్లో లక్ష్మణేశ్వరం, రుస్తుం బాద, సరిపల్లి, తూర్పుతాళ్ళు, వేములదీవి గ్రామాల్లో జనసేన, టీడీపీల ఆదిపత్యం కొనసాగింది. కొప్పర్రు, సీతారాంపురం, ఎల్‌బీ చర్ల పంచాయతీల్లో వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. ఈ సారి ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయని వైసీపీ, తిరిగి తమ ఖాతాలోనే ఆ పంచాయతీలు చేరుతాయని జనసేన, టీడీపీలు ధీమాతో ఉన్నాయి. ఆయా పల్లెల్లో  పోలింగ్‌ సరళి ఆధారంగా ఏఏ స్థానాల్లో తమకు విజయం వస్తుందన్న దానిపై ఆ పార్టీ ముఖ్య నేతలు కూడికలు, తీసివేతలు కడుతున్నారు.  ఆయా గ్రామాల్లో ఓట్ల శాతమే జడ్పీటీసీ ఫలితంపై ప్రభావం చూపుతుందని అంటున్నారు..

Updated Date - 2021-04-11T05:17:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising