ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు

ABN, First Publish Date - 2021-01-14T05:06:58+05:30

జాతీయ స్థాయి స్ర్తీ, పురుషుల కబడ్డీ పోటీలకు రుస్తుంబాద స్టేడియం సిద్ధమైంది.

నరసాపురం కబడ్డీ స్టేడియంలో ఏర్పాట్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నరసాపురం, జనవరి 13 : జాతీయ స్థాయి  స్ర్తీ, పురుషుల కబడ్డీ పోటీలకు రుస్తుంబాద స్టేడియం సిద్ధమైంది. పోటీలను మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారా యుడు, డీఎస్పీ వీరాంజనే యరెడ్డి గురువారం ప్రారం భించనున్నారు. గోగులమ్మ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పోటీలు 18వ తేదీ వరకు జరగను న్నాయి.ఈ ఏడాది పైజ్‌మనీని రూ.5 లక్షలుగా నిర్ణయించారు. సింథటిక్‌ మ్యాట్‌పై పోటీలు జరగనున్నాయి. పోటీలు ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్‌ నిర్వాహకులు విచ్చేశారు. పోటీల్లో పాల్గొనేందుకు వివిధ రాష్ర్టాల క్రీడాకారులు తరలివస్తున్నారు. 

Updated Date - 2021-01-14T05:06:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising