ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పార్టీని బలోపేతం చేయాలి : దుర్గేష్‌

ABN, First Publish Date - 2021-03-08T04:15:48+05:30

గ్రామస్థాయి నుంచి జనసేన పార్టీని బలోపేతం చేయాలని జనసేన పార్టీ రాజమండ్రి పార్లమెంట్‌ ఇన్‌ ఛార్జి కందుల దుర్గేష్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉండ్రాజవరం, మార్చి 7 : గ్రామస్థాయి నుంచి జనసేన పార్టీని బలోపేతం చేయాలని జనసేన పార్టీ రాజమండ్రి పార్లమెంట్‌ ఇన్‌ ఛార్జి కందుల దుర్గేష్‌ అన్నారు. నిడదవోలు నియోజకవర్గంలో జన సేన పార్టీ తరపున ఎన్నికైన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యు లకు జనసేన నాయకులు ఆదివారం ఉండ్రాజవరంలో ఆత్మీయ సత్కారం నిర్వహించారు.పంచాయతీ ఎన్నికల్లో పార్టీ తరపున ఎన్ని కైన నాయకులు సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. విశాఖ పట్నం పార్లమెంట్‌ ఇన్‌ఛార్జి మేడా గురుదత్‌ప్రసాద్‌, తాడేపల్లిగూడెం ఇన్‌ఛార్జి బొలిశెట్టి శ్రీనివాస్‌, ప్రియసౌజన్య,రామకృష్ణ పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-08T04:15:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising