ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హుజురాబాద్‌ ఫలితాలపై భీమవరంలో భారీగా పందాలు

ABN, First Publish Date - 2021-11-02T17:38:08+05:30

తెలంగాణ హుజూరాబాద్ ఎలక్షన్ కౌంటింగ్‌పై పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో భారీగా పందాలు జరుగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు:  తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న హుజూరాబాద్ ఎలక్షన్ ఫలితాలపై పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో భారీగా  పందాలు జరుగుతున్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థిపై బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు 15,000 నుంచి 20,000 మెజార్టీ వస్తుందని పందెం రాయుళ్లు బెట్టింగ్ కడుతున్నారు. మరోవైపు హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు జరిగిన నాలుగు రౌండ్లలోనూ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. 

Updated Date - 2021-11-02T17:38:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising