AP: ద్వారకా తిరుమలలో భారీ కొండచిలువ హల్చల్
ABN, First Publish Date - 2021-11-03T14:50:55+05:30
పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో 8 అడుగుల భారీ కొండచిలువ హల్చల్ చేసింది.
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో 8 అడుగుల భారీ కొండచిలువ హల్చల్ చేసింది. కుంకుళ్లమ్మ ఆలయం సమీపంలో రహదారి పక్కన కొండచిలువ స్థానికుల కంటపడింది. దీంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. కాగా కొంత మంది యువకులు ధైర్యంగా ముందుకు వచ్చి కర్రలతో కొండ చిలువను కొట్టి చంపారు.
Updated Date - 2021-11-03T14:50:55+05:30 IST