ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Eluru: మెడలో ఉరితాళ్లతో టీడీపీ నిరసన

ABN, First Publish Date - 2021-12-20T17:32:27+05:30

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు తహసిల్దార్ కార్యాలయం వద్ద టీడీపీ, సీపీఎంల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు తహసిల్దార్ కార్యాలయం వద్ద టీడీపీ, సీపీఎంల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. మెడలో ఉరి తాళ్లు వేసుకుని టీడీపీ నేతలు నిరసనకు దిగారు. వన్ టైం సెటిల్మెంట్ పథకం (ఓటీఎస్) సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్ చేయాలని, ఎన్నికల హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. అనంతరం తహశీల్దార్ చంద్రశేఖర్‌కు నేతలు వినతిపత్రం అందజేశారు. 

Updated Date - 2021-12-20T17:32:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising