ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Eluru 45వ డివిజన్‌లో వైసీపీ గెలుపు

ABN, First Publish Date - 2021-11-17T16:26:48+05:30

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కార్పోరేషన్ 45వ డివిజన్‌లో వైసీపీ అభ్యర్థి మహమ్మద్ పాషా విజయం సాధించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కార్పోరేషన్ 45వ డివిజన్‌లో వైసీపీ అభ్యర్థి మహమ్మద్ పాషా విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థికి 1,117 ఓట్లు రాగా.. టీడీపీకి 693 ఓట్లు, జనసేనకు 267 ఓట్లు, బీజేపీకి 10 ఓట్లు, ఇండిపెండెంట్ అభ్యర్థికి 5 ఓట్లు వచ్చాయి. అలాగే 23 చెల్లని ఓట్లు రాగా... నోటా కింద 42 ఓట్లు పోలయ్యాయి. 

Updated Date - 2021-11-17T16:26:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising