ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి : బాలాజీరావు

ABN, First Publish Date - 2021-02-07T05:23:05+05:30

ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఎన్నికల అబ్జర్వర్‌ లత్కర్‌ శ్రీకేష్‌ బాలాజీరావు అన్నారు.

ఎన్నికల సామగ్రిని పరిశీలిస్తున్న అబ్జర్వర్‌ లత్కర్‌ శ్రీకేష్‌ బాలాజీరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిడదవోలు, ఫిబ్రవరి 6 : ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఎన్నికల అబ్జర్వర్‌ లత్కర్‌ శ్రీకేష్‌ బాలాజీరావు అన్నారు. నిడదవోలు మండల పరిషత్‌ కార్యాలయంలో ఎన్నికల ఏర్పాట్లను శనివారం పరిశీలించారు. బ్యాలెట్‌ పేపర్‌, పోలింగ్‌కు సంబంధించి అధికారులు చేపడుతున్న చర్యలపై ఆరా తీశారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికలు జర గాల న్నారు. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ఆయన వెంట తహసీల్దార్‌ ఎం.గంగరాజు, ఎంపీడీవో ఎ.రాము, సీఐ కేఏ స్వామి ఉన్నారు. 

Updated Date - 2021-02-07T05:23:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising