ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: ద్వారకాతిరుమలలో దొంగల భయం

ABN, First Publish Date - 2021-12-17T13:47:01+05:30

పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మల్లీశ్వరి హోమ్స్ అపార్ట్‌మెంట్‌లో దొంగల భయం నెలకొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మల్లీశ్వరి హోమ్స్ అపార్ట్‌మెంట్‌లో దొంగల భయం నెలకొంది. గత కొద్దికాలంగా అపార్ట్‌మెంట్‌లో ముగ్గురు దొంగలు అద్దెకుంటున్నారు. అపార్ట్‌మెంట్ వాసులు ఫిర్యాదు మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు ఫ్లాట్ తలుపులు, అద్దాలు పగలగొట్టి ఓ దొంగను, మరో మహిళను తీసుకెళ్లారు. వీరు తడికలపూడిలో జరిగిన భారీ చోరీ నిందితులుగా అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-12-17T13:47:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising