ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి ద్వారకా తిరుమలలో భగవద్గీత పారాయణం

ABN, First Publish Date - 2021-11-27T13:39:46+05:30

పశ్చిమగోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయంలో ఈరోజు నుంచి 14 వరకు భగవద్గీత పారాయణం జరుగనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయంలో ఈరోజు నుంచి 14 వరకు భగవద్గీత పారాయణం జరుగనుంది. శ్రీవారి కళాతోరణంలో సాయంత్రం 6 గంటల నుంచి 7:30 వరకు పారాయణం నిర్వహించనున్నారు. 18 రోజుల పాటు రోజుకొక అధ్యాయం పారాయణo చేయనున్నారు. టీటీడీ, ధర్మ ప్రచార పరిషత్, ద్వారకా తిరుమల దేవస్థానo సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులకు అనుమతి ఇవ్వనున్నారు. 

Updated Date - 2021-11-27T13:39:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising