ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యోగాసనాలు వేస్తున్న కరోనా రోగులు

ABN, First Publish Date - 2021-05-13T15:30:29+05:30

కరోనా బారిన పడిన వారిని మానసికంగా, శారీరకంగా ధైర్యంగా ఉంచేందుకు వైద్యులు తగు ప్రయత్నాలు చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: కరోనా బారిన పడిన వారిని మానసికంగా, శారీరకంగా ధైర్యంగా ఉంచేందుకు వైద్యులు తగు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో కరోనా రోగులు యోగాసనాలు వేస్తున్నారు. టిడ్కో హౌసెస్ క్వారంటైన్ సెంటర్లో కరోనా రోగులు చేత వైద్యులు యోగా, వ్యాయామం చేయిస్తున్నారు. ఉదయం 7 గంటల నుండి ఒక గంట పాటు సూర్యరశ్మిలో వ్యాయామంలో శిక్షణ ఇస్తూ వారిలో మానసిక ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. 

Updated Date - 2021-05-13T15:30:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising