ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పశ్చిమగోదావరి జిల్లాలో నిలిచిన ఆర్టీసీ బస్సులు

ABN, First Publish Date - 2021-03-05T13:20:25+05:30

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటికరణకు వ్యతిరేకంగా పశ్చిమగోదావరి జిల్లాలో బంద్ కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటికరణకు వ్యతిరేకంగా పశ్చిమగోదావరి జిల్లాలో బంద్ కొనసాగుతోంది. జిల్లాలోని ఎనిమిది డిపోల నుంచి ఆర్టీసీ బస్సులు బయటకు రాని పరిస్థితి ఏర్పడింది. హోటల్స్,  వ్యాపార సంస్థలు మూసివేశారు. స్కూళ్ళు, కాలేజీలకు యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి. ఏలూరు,  కొత్తూరులలో జూట్ మిల్లులు మూసివేశారు. ఏలూరు జూట్ మిల్లు వద్ద సీపీఎం, వామపక్షాలు ధర్నా చేపట్టాయి.

Updated Date - 2021-03-05T13:20:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising