ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పశ్చిమగోదావరి జిల్లాలో డెంగ్యూ కలకలం

ABN, First Publish Date - 2021-12-24T13:51:11+05:30

పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం ఎం నాగులపల్లిలో డెంగ్యూ కలకలం రేపుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం ఎం నాగులపల్లిలో డెంగ్యూ కలకలం రేపుతోంది. డెంగ్యూతో రెండు రోజుల క్రితం శరణ్య చౌదరి (14) అనే 9 తరగతి విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతని సోదరుడు జ్వరంతో బాధపడుతుండడంతో ఏలూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో మరో వ్యక్తికి డెంగ్యూ లక్షణాలు ఉండడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.  

Updated Date - 2021-12-24T13:51:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising