ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Eluru: వృద్ధురాలి హత్య కేసును చేధించిన పోలీసులు

ABN, First Publish Date - 2021-12-16T18:12:24+05:30

పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం గుండుగోలనులో ఈ నెల 3న జరిగిన నాగమణి వృద్ధురాలి హత్య కేసును పోలీసులు చేధించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం గుండుగోలనులో ఈ నెల 3న జరిగిన నాగమణి వృద్ధురాలి హత్య కేసును పోలీసులు చేధించారు. ఈ కేసుకు సంబంధించి  నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులు గతంలో మరో మూడు హత్యలు చేసినట్లు గుర్తించారు. నిందితుల నుంచి 34 గ్రాముల బంగారం, 60 గ్రాముల వెండి , రూ.4000 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  నిందితులు ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళా వృద్ధులనే టార్గెట్ చేసి చంపారు. గతంలో చేసిన 3 హత్యలపై ఎటువంటి ఫిర్యాదులు అందలేదని పోలీసులు తెలిపారు. 

Updated Date - 2021-12-16T18:12:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising