ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Eluru: వ్యక్తిపై కత్తితో దాడి

ABN, First Publish Date - 2021-11-23T15:19:31+05:30

పశ్చిమగోదావరి జిల్లాలో ఆకివీడు మాదివాడకు చెందిన శెట్టిపల్లి గణేష్ అనే వ్యక్తిపై ఇద్దరు వ్యక్తులు కత్తితో దాడి చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో ఆకివీడు మాదివాడకు చెందిన శెట్టిపల్లి గణేష్ అనే వ్యక్తిపై ఇద్దరు వ్యక్తులు కత్తితో దాడి చేశారు.  గణేష్ కేకలు వేయటంతో నిందితులు పరారయ్యారు. వెంటనే స్థానికులు అక్కడకు చేరుకుని బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. దాడికి పాల్పడిన వారు వంగా విజయ్ కుమార్, మద్దిరాల పండుగా గుర్తించారు. పాతగొడవల నేపథ్యంలో కత్తితో దాడి జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-11-23T15:19:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising