ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పశ్చిమగోదావరి జిల్లాలో వృద్ధ దంపతుల అనుమానాస్పద మృతి

ABN, First Publish Date - 2021-11-13T17:24:10+05:30

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సుబ్బారావుపేటలో వృద్ధ దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సుబ్బారావుపేటలో వృద్ధ దంపతులు అనుమానాస్పద  స్థితిలో మృతి చెందారు. ముత్తా శ్రీ కృష్ణ మూర్తి(75) బయట నీళ్ల కుండిలో పడి మృతి చెందగా... భార్య కుమారి (65) ఇంటిలో ఉరి వేసుకొని ఆత్మహత్య  చేసుకుంది. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. హత్యలా.. ఆత్మహత్యలా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. 

Updated Date - 2021-11-13T17:24:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising