ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీమద్ది ఆంజనేయస్వామి దేవస్థానంలో కార్తీక మాసోత్సవాలు ప్రారంభం

ABN, First Publish Date - 2021-11-05T14:22:32+05:30

పశ్చిమగోదావరి జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: పశ్చిమగోదావరి జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 7 నుండి 14 వరకు సప్తాహ మహోత్సవములు జరుగనున్నాయి. కార్తీక మాసం తొలి రోజు  కావడంతో ఉదయం నుంచే  ఆలయానికి భక్తులు పోటెత్తారు. కోవిడ్ నిబంధనలు అమలు చేస్తూ భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. 

Updated Date - 2021-11-05T14:22:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising