ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: జంగారెడ్డిగూడెంలో బీహార్, మధ్యప్రదేశ్ కూలీల మధ్య వివాదం

ABN, First Publish Date - 2021-11-05T14:19:24+05:30

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం నవభారత్ పామాయిల్ ఫ్యాక్టరీ క్వార్టర్స్‌లో బీహార్, మధ్యప్రదేశ్ కూలీల మధ్య వివాదం చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం నవభారత్ పామాయిల్ ఫ్యాక్టరీ క్వార్టర్స్‌లో బీహార్, మధ్యప్రదేశ్ కూలీల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ఆరుగురు కూలీలకు గాయాలయ్యాయి.  విషయం తెలిసిన జంగారెడ్డిగూడెం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా వివాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 

Updated Date - 2021-11-05T14:19:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising