పాము కాటుకు తాత, మనవడు మృతి
ABN, First Publish Date - 2021-10-23T14:29:26+05:30
పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం అలుగుల గూడెంలో విషాదం చోటు చేసుకుంది.
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం అలుగుల గూడెంలో విషాదం చోటు చేసుకుంది. రాత్రి పాము కాటు వేయడంతో తాత కమ్ముల నంబూద్రీపాద్( 55), మనవడు కమ్ముల అధ్విక్ మృతి చెందాడు. తాత, మనవడు ఒకేసారి మరణించడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Updated Date - 2021-10-23T14:29:26+05:30 IST