ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పశ్చిమగోదావరి జిల్లాలో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

ABN, First Publish Date - 2021-10-22T14:47:25+05:30

పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరుగామన్ బ్రిడ్జి వద్ద విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరుగామన్ బ్రిడ్జి వద్ద విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. పశ్చిమ గోదావరి నుండి తూర్పుగోదావరి జిల్లాకు అక్రమంగా రేషన్ బియ్యం  తరలిస్తున్న 1 లారీ, 2 బొలెరో వాహనాలను అధికారులు పట్టుకున్నారు. నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు మరో ఆరుగురుపై కేసు నమోదు చేశారు. దాదాపు 23 టన్నుల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేశారు. 

Updated Date - 2021-10-22T14:47:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising