ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవ్వూరు 23వ వార్డులో TDP గెలుపు

ABN, First Publish Date - 2021-11-17T15:07:43+05:30

పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు 23వ వార్డులో టీడీపీ గెలుపొందింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు 23వ వార్డులో టీడీపీ గెలుపొందింది. టీడీపీ అభ్యర్థి మురుకొండ రమాదేవి 727 ఓట్ల ఆధిక్యతతో ఘన విజయం సాధించారు. కొవ్వూరు 23వ వార్డులో మొత్తం 943 ఓట్లు పోలవగా... టీడీపీకి 828 ఓట్లు, బీజేపీకి 99 ఓట్లు, సీపీఐకి ఆరు ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి  వీరబాబుకి కేవలం ఒక ఓటు మాత్రమే వచ్చింది. కాగా ఈ వార్డులో పరస్పర అవగాహనలో భాగంగా వైసీపీ పోటీలో నిలువలేదు. 

Updated Date - 2021-11-17T15:07:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising