ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

300 ఎకరాలకు అందని నీరు

ABN, First Publish Date - 2021-10-27T05:03:51+05:30

సాగునీటి సమస్యను తీరుస్తామని ఇరిగేషన్‌ అధికారులు అన్నారు.

పంట పొలాలను పరిశీలిస్తున్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇరిగేషన్‌, వ్యవసాయాధికారుల పరిశీలన


వీరవాసరం, అక్టోబరు 26 : సాగునీటి సమస్యను తీరుస్తామని ఇరిగేషన్‌ అధికారులు అన్నారు. రాయకుదురు తూర్పుకాలువపై వరిచేలకు సాగునీటి సమస్య ఎదురైంది. పంట చేలకు నీరందకపోవడంతో సార్వాచేలు నెర్రలు కొట్టే పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతులు  సమస్యను ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ దృష్టికి తీసుకువెళ్ళారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మంగళవారం ఇరిగేషన్‌, వ్యవసాయశాఖల అధికారులు తూర్పుకాలువ ఆయకట్టు భూములను పరిశీలించారు. రాయకుదురు నుంచి జొన్నపాలెం వరకూ సుమారు 300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందడం లేదని గుర్తించారు.  సాగునీటి సరఫరాకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో ఇరిగేషన్‌ డీఈ కె.రవీంద్రబాబు, ఏడీఏ పి.ఉషాకుమారి , సర్పంచ్‌ భారతి పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-27T05:03:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising